టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ స్వామిగౌడ్ తెలిపిన వివరాల ప్రకా రం..... యూసుఫ్గూడకు చెందిన బేగరి మహేష్
వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున�