జీహెచ్ఎంసీకి చెందిన క్రీడా మైదానాల్లో కొంతమంది ప్రైవేటు కోచ్లు పాగావేసి లక్షలాది రూపాయలు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండాల్సిన గ్రౌండ్స్ను అనధికారికంగా ప్రైవేటు కోచింగ్ కే�
టాయిలెట్ వాడకంపై ఉద్యోగులకు టైమ్ స్లాట్లు కేటాయిస్తూ చైనాకు చెందిన ఓ కంపెనీ జారీచేసిన ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫిబ్రవర�