A Raja: తిలకం పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు అని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు డీఎంకే నేత ఏ రాజా. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. �
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్�