జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి, వత్తుగుండ్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాయని, వాటిలో పెద్దదైన చిరుత అనారోగ్యం
అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏండ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్లు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగ�