అనకాపల్లి జిల్లాలో పులి సంచారం జాడలను అటవీ అధికారులు కనిపెట్టారు. దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు చర్యలు...
కాకినాడ జిల్లావాసులను ఓ పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ పులి పంజాకు చిక్కి నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. పులి జాడ దొరక్కప