ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గంట నుంచి రెండు గంటలపాటు వర్షం కురవడంత�
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షి దౌతుబాజి విజయ కథనం ప్రకారం.. ఐనవోలు మండలం వెంకటాపురంలోని కట్ట