అధిక ధరకు మక్కలను విక్రయించడం ద్వారా మార్క్ఫెడ్కు నష్టం రాకుండా చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ-వేలం విధానంలో సగటున టన్నుకు రూ.25, 370 రికార్డు స్థాయి ధరతో మక్కలను విక్రయించినట్టు వెల్లడిం�
దమ్మపేట: దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో తుమ్మలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎ�