తెలంగాణ కబడ్డీ సంఘంలో అలజడి! కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు.
ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెం�