ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ టోర్నీల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పోటీల తొలి రోజు శుక్రవారం జరిగిన థామస్కప్లో భారత్ 4-1 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది.
వచ్చే నెల 24 నుంచి మే 3 దాకా డెన్మార్క్లో జరుగబోయే ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్లో భారత జట్లకు కఠినమైన డ్రా పడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం విడుదల చేసిన డ్రాల�
బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ అండ్ ఉబర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. థామస్ కప్లో భారత పురుషుల బృందం 5-0తో జర్మనీని చిత్తు చేయగా.. ఉబర్ కప్లో మహిళల జట్టు 4-1తో కెనడా బృందంపై విజయం స