Accused Arrest | గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య వెల్లడించారు.
వివిధ చోరీ కేసు ల్లో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన అలం�
కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్త�