వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మానవాళికి ప్రాణసంకటంగా మారనున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ఏటా ఏడు లక్షలకు పైగా అదనపు అకాల మరణాలకూ కారణం కాన
Science study: దేశంలో బ్రెయిన్ స్ట్రోక్తో మరణించే వారి సంఖ్య అసాధారణ స్థాయిలో ఉందనడానికి తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో బుధవారం ప్రచురితమైన ఒక అధ్యయన పత్రమే నిదర్శనం.