మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
ముంబై : కరోనా కట్టడికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చే�
కరోనా వ్యాక్సిన్ | కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వ్యక్తికి రేబిస్ టీకా ఇచ్చిందో నర్సు. దీంతో ఆమెపై వేటువేసిన అధికారులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని
థానె: ఓ 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలోనే 3 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసిన ఘటన థానెలోని ఆనంద్నగర్లో జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి వైద్య సిబ్బందిపై ఇప్పుడు విచారణ జరుగుత�