Telangana | రాష్ట్రంలోని మైనారిటీ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు పల్లిపట్టీలు, పౌష్టికాహారం అందించే చిరుతిళ్ల సరఫరా కాంట్రాక్ట్ అప్పగింతలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీక�
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో పిల్లల కోసం బడుల్లో అన్ని పనులను పూర్తి చేయాలని మైనారిటీ గురుకుల ప్రిన్సిపాళ్లను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీ�