రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీరాజ్శాఖ ట్రై నింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. పంచాయతీరాజ్శాఖ మంత్రి సీత క ఆదేశాల మేరకు.. టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ నెల 1
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.