TG TET | టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్ -1లో 57,725 (67.13%), పేపర్ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు.