ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరావు, దేవేందర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నస్పూర్లో రెండు, మంచిర్యాలలో ఎ�
పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష మంగళవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓఎమ్మార్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్