ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జూన్ సెషన్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ జీ రమేశ్ ఈ ఫలితాలు విడుదల చేశా�
ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 వరకు 10 సెషన్స్లో వీటిని నిర్వహిస్తారు. 16 జిల్లాల్లో 61 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు