నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మరిమద్దె గ్రామానికి చెందిన విద్యార్థి డెంగ్యూతో గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన జనగాం నాగరాజు, సైదమ్మ దంపతుల కుమార�
Hyderabad | రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.