పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
కోటపల్లి ఎస్ఐ రాజేందర్ కృషి ఫలితంగా స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే ఉద్యోగం చేస్తూనే.. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల