భక్తుల కొంగు బంగారం కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునః ప్రారంభోత్సవానికి వేళవుతున్నది. ఎన్నోఏండ్లుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా,
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు.