ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని రూమ్ నెంబర్ 133లో ఈనెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరుగనున్నదని తెలుగు లిటరరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చింతకింది కాశీం తెలిపారు.
పోయిన ఆదివారం రాత్రి 11.24 నిమిషాలకు అమరేశం రాజేశ్వర శర్మ కన్నుమూశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రాజేశ్వర శర్మ గారి శిష్యకోటిలో నేనొకన్ని. ఆయన తన దారిని తానే నిర్మించుకొని, నలుగురికి సాహిత్యంలో దారి�
పోతన జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు
ఎన్నారై | తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.