పోయిన ఆదివారం రాత్రి 11.24 నిమిషాలకు అమరేశం రాజేశ్వర శర్మ కన్నుమూశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రాజేశ్వర శర్మ గారి శిష్యకోటిలో నేనొకన్ని. ఆయన తన దారిని తానే నిర్మించుకొని, నలుగురికి సాహిత్యంలో దారి�
పోతన జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు
ఎన్నారై | తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.