హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం సెప్టెంబర్ 1న 125 స్థాపన దినోత్సవం జరుపుకుంటున్నదని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ కార్యదర్శి టి.ఉడయవర్లు తెలిపారు.
తెలుగు భాషాభిమాని, పుస్తక ప్రియుడు, మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు. ఆయనకు ఎనలేని సహకారం అందించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు
హైదరాబాద్లోని సుప్రసిద్ధ సాహితీ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 వసంతాల సందర్భంగా తెలుగు ప్రత్యేక సాహిత్య సంకలన గ్రంథం ముద్రణకు సిద్ధమైంది.