కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ సేవలు పేద రోగులకు వరంలా మారాయి. కరోనాకు ముందు ప్రారంభించిన ఈ సేవలు కొవిడ్ కష్టకాలంలో రోగులకు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్�
జిల్లా దవాఖాన కేంద్రంగా నిర్వహణ.. రోగుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణ రోజుకో వైద్య నిపుణుడు అందుబాటులో.. నిత్యం రెండు గంటల పాటు ఈ సేవలు వీడియో కాల్ ద్వారా వైద్యుల సూచనలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ప్రజ�
కరోనా ప్రభావంతో తగ్గిన కన్సల్టేషన్లు వీడియో కాల్లో డాక్టర్తో సంప్రదింపులు ఆన్లైన్లోనే ప్రిస్క్రిప్షన్ జారీ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో తగ్గిన ఓపీ సేవలు కొనసాగుతున్న అత్యవసర శస్త్రచికిత్సలు స�
టెలి కన్సల్టేషన్కు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా మెడికల్ ప్రాక్టీసు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా వ�
దేశ వ్యాప్తంగా టెలి మెడిసిన్పై క్రేజ్ 24 గంటలు సేవలందిస్తున్న వైనం కార్పొరేట్లతో పాటు వేల సంఖ్యలో టెలీ మెడిసిన్ ఏజెన్సీలు గతంలో 20 శాతం – ప్రస్తుతం 80 శాతం రోజుకు 250 – 500 వరకు రోగుల ఫోన్లు అందరికీ మంచిది క
కాల్సెంటర్ | సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్సెం�
96 కేంద్రాల్లో కార్పొరేట్ వైద్యం నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఆప్తమాలజీ తదితర సేవలు టెలికాన్ఫరెన్స్ ద్వారా రోగులతో డాక్టర్ల సంప్రదింపులు ప్రతి రోగికి పావుగంట కేటాయింపు కన్సల్టేషన్, వైద్య పరీక్షలన్నీ ఉ�