ఆపదలో ఉన్న మహిళలు, వేధింపులకు గురైన చిన్నారులకు సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో రూ.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మహిళలకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడ�
మహిళా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. అతివల ఆరోగ్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నది. అంతర్జాతీయ మహిళాది�
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.