యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యాప్లో బుక్ కాకపోవడం, సమయానికి బస్తాలు దొరక్క పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యాప్ విధానం రద్దు చేసి, సొసైటీ పరిధిలోని రైతులందరికీ యూరియా సక్ర�
రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్�