పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.