తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సమావేశమైన కేంద్ర సంఘ కార్యవర్గం రాజేందర్ను తిరిగి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు
తెలంగాణ ఎన్జీవో సంఘం పూర్వ అధ్యక్షుడు స్వామినాథన్(83) శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని స్పర్శ్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడ�