ఉండవల్లి మండలంలోని ఆ యా గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మూడు నెలలుగా పే స్లిప్పులు ఇవ్వడం లేద ని బుధవారం వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేశ్ ఆదివారం ఒక సంయుక్త ప్�