తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ చాంపియన్షిప్లో మెన్స్ అండర్19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా ని�
మకావు బ్యాడ్మింటన్ ఓపెన్లో తెలంగాణ యువ షట్లర్ మన్నెపల్లి తరుణ్ పోరాటం ఆదిలోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తరుణ్ 22-24, 15-21తో డాంగ్ తియాన్ యావో(చైనా) చేతిలో ఓటమిపా