ఈ నిర్ణయం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ప్రైవేటీకరణ, కేంద్రీకృత విద్యావిధానాలకు అనుకూలంగా రూపొందించిన ఈ నూతన ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఇప్పటికే దేశవ్�
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో పంచవర్ష ప్రణాళికలకు కాలం చెల్లినట్టయింది. చివరి, 12వ ప్రణాళిక అమలు 2017లో ముగిసిన తర్వాత ప్రస్తుత మోదీ సర్కార్ ప్రణాళికా విధానానిక�