గవర్నర్ ఎక్స్లెన్స్ అవార్డులు-2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడ లు, సాంస్�
ప్రగతి రథ చక్రాలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. బస్ భవన్లో ఉండాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు రాజ్భవన్కు కదం తొక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకపోవడం