కేంద్ర కారాగారంలోని ఖైదీల సంక్షేమానికి తెలంగాణ జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ,ఐపీఎస్ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో నూతనంగా నిర్మించిన జీప్లస్1 బ్యారక్
హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025కి తెలంగాణ జైళ్లశాఖ ఆతిథ్యం ఇస్తున్నట్లు డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.