తెలంగాణ జైళ్లశాఖలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, భద్రతా లోపాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఈ విషయాల్లో బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర
రాష్ట్రంలో జైళ్లశాఖపై ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టు కోల్పోతున్నారు. ఆ శాఖలో ఏం జరుగుతున్నదో కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గత రెండేండ్లుగా కొనసాగు�
అదొక సెంట్రల్ జైలు..అక్కడ ఉండే ఖైదీలు కేవలం 14మంది మాత్రమే. ఆ 14మందికి కాపాలా ఎంతమందో తెలుసా? ఒక జైలు సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఒక జైలర్, ఇద్దరు అసిస్టెంట్ డిప్యూటీ జైలర్లు, ఒక డాక�
కేంద్ర కారాగారంలోని ఖైదీల సంక్షేమానికి తెలంగాణ జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ,ఐపీఎస్ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో నూతనంగా నిర్మించిన జీప్లస్1 బ్యారక్
హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025కి తెలంగాణ జైళ్లశాఖ ఆతిథ్యం ఇస్తున్నట్లు డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.