భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 22,23,24 తేదీలలో పలు కార్యక్రమాలను ని�
పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిశాక పీయూలో ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ‘కొండగట్టు లీజులో గోల్మాల్' అంటూ ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ కమిషనర్ హన్మంతరావు స్పందించారు. వి�