జర్నలిస్టుల అక్రెడిటేషన్ విధివిధానాలు, మార్గదర్శకాలపై సలహాలు, సూచన లు ఇవ్వాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్క్లబ్ల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టు�
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించినట్టు తెలిసింది.