రాష్ట్రంలో మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిప
పౌరసంబంధాలశాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నేషనల్ ప్రెస్డే నిర్వహించనున్నారు.