‘తెలంగాణ... గంగా జమునా తెహజీబ్' అన్న మహాత్ముడి మాటలే స్ఫూర్తిగా ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహితీ దినోత్సవం కన్నుల పండువగా సాగింది. రవీంద్రభారతి వేదిక జరిగిన బహుభాషా కవి సమ్మేళనం ఆద్యంతం �
దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు మన సాహిత్య, సాంస్కృతిక వెలుగులను పంచాలన్న సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో ‘తెలంగాణ లిటరరీ ఫెస్ట్'ను నిర్వహించనున్నట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ జూ