సంప్రదాయ చేతి వృత్తులవారిని, హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ.. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహ
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను డిజిటలైజ్ చేసేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ప్రముఖ శోధక ఇంజిన్ జస్ట్ డయల్తో అవగాహన ఒప్పందం చేసుకొన్నది.