హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్ భీమానాయక్తో కలిసి సత్తుపల్లి అర్భన్�
ఆకుపచ్చ తెలంగాణగా మార్చి కరువుకాటకాలను దూరం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏటేటా దిగ్విజయంగా సాగుతున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడా�
అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతు