గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నిక�
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఎన్ని గ్రామాలు...ఎంత మంది అధికారులను నియమించాలి...? అని జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమా�