ప్రధాని మోదీ (PM Modi) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan) నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోదీ..
Governor Tamilisai: ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలు కాదు అని, అవి పవిత్రమైన గోముద్రకు సంకేతమని గవర్నర్ తమిళిసై అన్నారు. డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆమె తెలిపారు. �
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు.