తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఉద్యోగ సంఘాలుగా ఏర్పడి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. వారు తమ జీతం గురించి కాకుండా తమ పిల్లలు, తమ ప్రాంత భవిష్యత్తు గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురి�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన సేళ్లు-2020 ప్రకారం.. పెండింగ్లో ఉన్న పే ఫిక్సేషన్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం గడు వు పొడిగించింది. వివిధ కారణాలతో పీఆర్సీ-2020 పే ఫిక్సేషన్ చేసుకోని ఉద్యోగ, ఉపాధ్య�
ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.