కరెంట్ కోసం రైతులు అరిగోస పడుతున్నారు. విద్యుత్తు కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు, యూరియా దక్కకపోవడం వంటి సమస్యలప�
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదం పునాదిగానే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఈ మూడింటి విషయమై ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి నడుం కట్టారు.