కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 6:48 గంటలకు 3 సెకండ్ల పాటు కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైనట్లు తెలుస్తున్నది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయకంపిత�
మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్, జైపూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల
Telangana Earthquake: 55 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆ రేంజ్లో భూమి వణికినట్లు సెసిమాలజీ నిపుణులు చెబుతున్నారు. 1969లో భద్రచాలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సెసిమాలజీ �