రాష్ట్రంలో ప్రతి రోజు ఎంతో మంది అదృశ్యమవుతున్నారు. పోలీసులు కొంతమంది ఆచూకీ కనుగొన్నప్పటికీ మరికొంత మంది ఆచూకీ లభించటం లేదు. నాలుగేండ్లలో రాష్ట్రంలో 6,468 మంది కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్స
అస్సాం సీఎం భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అస్సాం డీజీపీ డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపారేస