డిమాండ్ గల పంటల సాగుతో భరోసా వరి సాగుతో రైతులకు అధిక నష్టాలు వ్యవసాయరంగ నిపుణుల సూచన హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో తీవ్ర ఆ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా