ఆదాయ వనరులు లేని అర్చకులతో పాటు వేద పండితులను ఆదుకున్నది కేసీఆరేనని మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు ముడుంబై వేంకటేశ్వరాచార్యులు అన్నారు. తెలంగాణ ఏర్పాటు
Brahmin Bhavan | దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.