భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించ�
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.