సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి అద్దె భవనంలో బాలికలు, ఉపాధ్యాయుల బృందం అరకొర వసతుల మధ్య అష్ట కష్�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం అన్నిమతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చేయూతనిస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.