చర్లపల్లి, నవంబర్ 12: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐలు శ్రీనివాస్రెడ్డి, రాములు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందు�
హైదరాబాద్ : కరోనా తీవ్రత తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర
హైదరాబాద్ : ”మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం
సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా అందజేశారు. బ్యాచ్ ప్రతినిధి సురేశ్బాబు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా రూ.1.5 కోట్ల
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య నియామకం కాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ ఉప �
నల్లగొండ : ఎలక్షన్ రాంగనే ఆగం కావొద్దని ఆలోచన, పరిణితితో ఓటు వేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన