పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెంచడంలో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగేసింది. ఒకవైపు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, మరోవైపు కోర్సుల సిలబస్ మార్చడం.
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం కేటాయించారు. తొలి విడతలో 65.5% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు జైకొట్టారు.